Wednesday, 17 December 2025 09:27:01 AM
# సెల్ టవర్ కోసం కొండెక్కిన ముద్దలదొడ్డి వాసులు. # తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణానికి కృషి చేస్తాం # లే అవుట్లు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణ ప్రజలకు ఓ సువర్ణావకాశం - పి.కె.ఎం.యు.డి.ఎ. చైర్మన్ సురేష్ బాబు # మిట్స్ కు జాతీయ స్థాయి లో ఏ.ఏ.ఏ. రేటింగ్ # సైబర్ క్రైమ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు # పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయండి - డాక్టర్ జాహ్నవి # 18న వైద్య కళాశాల ల వద్ద నిరసనకు పిలుపునిచ్చిన సిపిఐ # గోపిదిన్నె వద్ద ట్రాక్టర్ డీ కొని బాలుడు దుర్మరణం # విశ్వం పాఠశాల లో ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ బాల,బాలికల నెట్ బాల్ సెలక్షన్స్ # మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం # విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు # చౌడసముద్రం ఏరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి # మురికినీటి కాలువల పై మూతలు వేయడం మరిచారా ...? # గంగిరెడ్డిపల్లి లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టండి # అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియా.ఆర్ కు డాక్టరేట్ # తంబళ్లపల్లె లో శునకాల స్వైర విహారం # గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి # తంబళ్లపల్లె లో ప్రశాంతంగా నవోదయ పరీక్షలు # అటల్ మోదీ సుపరి పాలన యాత్ర విజయవంతం చేయండి - మండలం అధ్యక్షులు రామాంజులు

మదనపల్లెలో సినిమా థియేటర్లు తనిఖీ చేసిన ఎమ్మార్వో

Date : 29 May 2025 11:13 AM Views : 130

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె *మదనపల్లిలో సినిమా థియేటర్లు తనిఖీ చేసిన రెవెన్యూ* మదనపల్లెలో బుధవారం రెవెన్యూ అధికారులు ఆపరేషన్ చేపట్టి స్థానిక రవి, సునీల్, సాయి చిత్ర థియేటర్లను తనిఖీచేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో తహసిల్దార్ ధనంజయులు సిబ్బందితో కలసి స్థానికంగా ఉండే సినిమా థియేటర్లలో సోదాలు జరిపారు తీసుకున్న సేఫ్టీ మెజర్స్‌, సరైన సదుపాయాలు లేని థియేటర్స్‌ వివరాల సేకరణ, క్యాంటీన్స్‌లో ధరల పట్టిక, ప్రేక్షకులకి ఏ రేటుకు టికెట్లు అమ్ముతున్నారన్న దానిపై ఆరాతీశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2025. All right Reserved.



Developed By :