Tuesday, 16 December 2025 07:44:38 AM
# మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం # విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు # చౌడసముద్రం ఏరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి # మురికినీటి కాలువల పై మూతలు వేయడం మరిచారా ...? # గంగిరెడ్డిపల్లి లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టండి # అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియా.ఆర్ కు డాక్టరేట్ # తంబళ్లపల్లె లో శునకాల స్వైర విహారం # గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి # తంబళ్లపల్లె లో ప్రశాంతంగా నవోదయ పరీక్షలు # అటల్ మోదీ సుపరి పాలన యాత్ర విజయవంతం చేయండి - మండలం అధ్యక్షులు రామాంజులు # *క్రిప్టిక్స్8.0 – బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా కంప్యూటర్ క్విజ్ పోటీలలో సత్తా చాటిన విశ్వం సీబీఎస్సీ పాఠశాల విజేతలు # మదనపల్లి యువకుడు నరసింగాపురం లో దారుణ హత్య # మంత్రి మండిపల్లి ని కలిసిన గుర్రంకొండ జనసేన నేత నక్క గోపికృష్ణ # పంటల దిగుబడికి కొత్త మెలుకువలు, పద్ధతులపై అవగాహన # వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు # విశ్వం స్కూల్ విద్యార్థుల జాగృతి కార్యక్రమం # విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు ఏఐ యుగంలో గ్లోబల్ క్రాస్ కమ్యూనికేషన్ అనే అంశంపై అవగాహన సదస్సు # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో పేరెంట్స్ సమావేశం # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ని సందర్శించిన పాలిటెక్నిక్ విద్యార్థులు

ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఏడాదిలోనే చేతులు ఎత్తేసిన కూటమి ప్రభుత్వం - సూపర్ సిక్స్ ఎక్కడ...... మదనపల్లె జిల్లా హామి ఏమైంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ర

Date : 14 June 2025 05:37 PM Views : 118

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఏడాదిలోనే చేతులు ఎత్తేసిన కూటమి ప్రభుత్వం - సూపర్ సిక్స్ ఎక్కడ...... మదనపల్లె జిల్లా హామి ఏమైంది.... చేతగాని పాలన అంటూ విమర్శలు గుప్పించిన‌ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్‌ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్‌ విమర్శలు గుప్పించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయడం లేదని ముఖ్యంగా తల్లికి వందనం పధకంలో రూ.2 వేలు కోత పెట్టడం దుర్మార్గం అన్నారు.‌ మదనపల్లి మెడికల్ కాలేజ్, మదనపల్లి జిల్లా,బి టి కళాశాలను యూనివర్సిటీ, కడప బెంగుళూరు రైల్వే లైన్ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏడాది పాలనలో ఇచ్చిన సూపర్ సిక్స్ పతకాలను అమలు చేయలేక చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు. ‌అన్నదాత సుఖీభవ ఎప్పుడూ అని నీలదీదసారు..ఫ్రీ బస్సు పధకం అమలు చేయడానికి ఏడాది సరిపోలేదా అని ప్రశ్నించారు. ‌చెతగాని కూటమి ఎన్నికల హామీలు మరియు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. రాష్ట్రంలో కేవలం పోలవరం, రాజధాని రెండే కాదని ప్రజలకు ప్రతిఒక్కటీ అవసరమేనని.... పాలకులు రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలపైనా ద్రుష్టి సరించాలని... లేకపోతే మోసగాళ్లుగా ముద్ర వేసుకుంటారని హితవు పలికారు.... మదనపల్లిని జిల్లా గా ప్రకటించి, మెడికల్ కళాశాలను తొందరగా పూర్తి చేయాలనీ డిమాండ్ చేసారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2025. All right Reserved.



Developed By :