Friday, 31 July 2026 06:27:39 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

కురవంక పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలి

పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కు వినతి పత్రం

Date : 02 December 2025 02:27 PM Views : 356

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డిసెంబర్ 02: మదనపల్లె నియోజకవర్గం కురవంక పంచాయతీ లో గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంగళవారం కురువంక వార్డు నెంబర్లతో కలిసి పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్‌ చేసి ఎంపీడీవో కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వార్డు నెంబర్లు కృష్ణమూర్తి, నాగరాజా మాట్లాడుతూ.... కురువంక గ్రామపంచాయతీలో 12 వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులు పనులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు వీధిలైట్లు, బిల్ కలెక్టర్, వాటర్ మ్యాన్,తో కలిపి ఇద్దరు ఆటో డ్రైవర్లు పనిచేస్తున్నారు. గత మూడు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంగా గ్రామ సర్పంచ్ అడిగితే సెక్రటరీని అడగమన్నారు. ఇక్కడ పనిచేసిన సెక్రటరీ సస్పెండ్ అవడంతో కురవంక పంచాయతీలో సెక్రటరీ లేక వేతనాలు అందడం లేదని తెలిపారు. వెంటనే పంచాయతీ సెక్రటరీ నియమించాలని ఎంపీడీవోను కోరారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: