Thursday, 30 July 2026 08:16:35 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి. కుమార్ కు ప్రతిష్టాత్మకమైన “ సిస్కో ఇన్‌స్ట్రక్టర్ లీడర్‌షిప్ అవార్డు – 2026

Date : 20 February 2026 06:46 PM Views : 230

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 20 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ సి. కుమార్ కు ప్రతిష్టాత్మకమైన “ సిస్కో ఇన్‌స్ట్రక్టర్ లీడర్‌షిప్ అవార్డు – 2026 ”ను అందుకున్నారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. బెంగళూరులో నిర్వహించిన ఇండియా లీడర్‌షిప్ సమ్మిట్ – 2026 కార్యక్రమం లో సిస్కో సిస్టమ్స్ ఇంక్ వారు ఈ అవార్డును ప్రదానం చేశారు. సిస్కో నెట్‌వర్కింగ్ అకాడమీ ద్వారా లీడ్ ఇన్‌స్ట్రక్టర్‌గా డాక్టర్ సి.కుమార్ మిట్స్ యూనివర్సిటీ నందు నెట్‌వర్కింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో విద్యార్థులకు విశిష్టమైన శిక్షణ అందిస్తూ అకాడెమిక్ విద్యను పరిశ్రమ అవసరాలతో అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ అవార్డు సాధించడం మిట్స్ యూనివర్సిటీకి గర్వకారణమని అన్నారు. ఈ అవార్డు అందుకున్న డాక్టర్ సి కుమార్ ను ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి. గౌర్, డాక్టర్ రాజశేఖరన్ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :