Thursday, 16 April 2026 08:01:04 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మదీనా మసీదులో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న నిసార్ అహమ్మద్

Date : 17 October 2025 11:16 PM Views : 139

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పవిత్ర శుక్రవారం మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం కొండయ్యగారిపల్లి మదీనా మసీదులో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్..... స్దానిక వైసిపి నాయకులు, మత పెద్దల ఆహ్వానం మేరకు మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం కొండయ్యగారిపల్లి మదీనా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పాల్గొన్నారు. ‌ఈ సందర్భంగా వైసిపి నాయకులు, స్దానికులు నిస్సార్ అహమ్మద్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం మత పెద్దలతో చర్చించారు. ప్రార్థనలలో పాల్గొన్న వారందరితో ప్రత్యేకంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ‌స్దానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిస్సార్ అహమ్మద్ తోపాటు రెడ్డిశేఖర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, అబ్దుల్లా సాబ్, ఖాదర్ సాబ్, హసన్ సాబ్, మౌలా, చాపల సయ్యద్ ఖాన్, లతీఫ్, అబ్దుల్ రౌఫ్, ముబారక్, ఇనాయత్ సాబ్, నూర్ మొహిద్దీన్, మక్రుద్దీన్, ఫక్రుద్దీన్, ఫక్రుద్దీన్, ఫక్రుద్దీన్, ఫక్రుద్దీన్, సాదిక్, యాసీన్, జబివుల్లా, తాజ్, హబీబ్, జైనుద్దీన్, సత్తార్ భాయ్ నాసిర్, మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :