Thursday, 16 April 2026 06:08:08 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

గిరిజనుల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం ఎనలేని కృషి - ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

Date : 02 March 2024 10:56 PM Views : 137

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సంబేపల్లి : గిరిజనుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎనలేని కృషి... *ఎన్నికల ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి* గిరిజనుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.సంబేపల్లె మండలం పెద్దబిడికి కి చెందిన వైఎసఆర్ సిపి గిరిజన నాయకుడు మూడే మహేంద్ర నాయక్ చే రూపొందించబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార పోస్టర్ ను డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు తదితర నాయకులుతో కలసిశ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. జగన్ ప్రభుత్వం చేసిన మేలును ఇంతింటా వివరించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు యర్రపురెడ్డి బ్రహ్మానంద రెడ్డి,జిల్లా కార్యదర్శి మల్లికార్జున రెడ్డి,లక్ష్మీకర్ రెడ్డి, శ్రీనూ నాయక్,ఫయాజ్ అహమ్మద్,ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :