నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - అగస్ట్ 09: గుర్రంకొండ కు చెందిన షేక్ అహమ్మద్ బాష అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో వారికీ ఆర్థికంగా చేయూత నివ్వాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సహకారంతో మంత్రి నారా లోకేష్ చొరవ తో రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండీ రూ 88,974/-రూ మంజూరు చేయించడం తో లబ్ధిదారుడైన షేక్ మహమ్మద్ కు రూ 88,984/- చెక్, మరొక లబ్దిదారుడు గుర్రంకొండ మండలం కండ్రిగ కు చెందిన ఖాజామొహిద్దిన్ కు రూ 25655/- చెక్ ను అందించిన గుర్రంకొండ టిడిపి నాయకులు. ఈ కార్యక్రమం లో ఎస్ఎల్టి.బాబ్జాన్, ఎండీ జమీర్ ఖాన్,మాజీ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ పర్వేజ్ అహ్మద్, మాజీ జన్మభూమి కమిటీ మెంబెర్ పఠాన్ అహమ్మద్, టీడీపీయూత్.లీడర్ మదసురెడ్డిశేఖర్,నరేష్,ఇస్మాయిల్(చింటూ), శౌకత్, సౌత్,ఇర్షాద్,అక్మల్ఫరూక్, అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News