Thursday, 16 April 2026 06:14:09 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

Date : 09 August 2025 06:34 PM Views : 111

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - అగస్ట్ 09: గుర్రంకొండ కు చెందిన షేక్ అహమ్మద్ బాష అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో వారికీ ఆర్థికంగా చేయూత నివ్వాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సహకారంతో మంత్రి నారా లోకేష్ చొరవ తో రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండీ రూ 88,974/-రూ మంజూరు చేయించడం తో లబ్ధిదారుడైన షేక్ మహమ్మద్ కు రూ 88,984/- చెక్, మరొక లబ్దిదారుడు గుర్రంకొండ మండలం కండ్రిగ కు చెందిన ఖాజామొహిద్దిన్ కు రూ 25655/- చెక్ ను అందించిన గుర్రంకొండ టిడిపి నాయకులు. ఈ కార్యక్రమం లో ఎస్ఎల్టి.బాబ్జాన్, ఎండీ జమీర్ ఖాన్,మాజీ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ పర్వేజ్ అహ్మద్, మాజీ జన్మభూమి కమిటీ మెంబెర్ పఠాన్ అహమ్మద్, టీడీపీయూత్.లీడర్ మదసురెడ్డిశేఖర్,నరేష్,ఇస్మాయిల్(చింటూ), శౌకత్, సౌత్,ఇర్షాద్,అక్మల్ఫరూక్, అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :