Tuesday, 16 December 2025 07:44:35 AM
# మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం # విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు # చౌడసముద్రం ఏరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి # మురికినీటి కాలువల పై మూతలు వేయడం మరిచారా ...? # గంగిరెడ్డిపల్లి లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టండి # అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియా.ఆర్ కు డాక్టరేట్ # తంబళ్లపల్లె లో శునకాల స్వైర విహారం # గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి # తంబళ్లపల్లె లో ప్రశాంతంగా నవోదయ పరీక్షలు # అటల్ మోదీ సుపరి పాలన యాత్ర విజయవంతం చేయండి - మండలం అధ్యక్షులు రామాంజులు # *క్రిప్టిక్స్8.0 – బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా కంప్యూటర్ క్విజ్ పోటీలలో సత్తా చాటిన విశ్వం సీబీఎస్సీ పాఠశాల విజేతలు # మదనపల్లి యువకుడు నరసింగాపురం లో దారుణ హత్య # మంత్రి మండిపల్లి ని కలిసిన గుర్రంకొండ జనసేన నేత నక్క గోపికృష్ణ # పంటల దిగుబడికి కొత్త మెలుకువలు, పద్ధతులపై అవగాహన # వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు # విశ్వం స్కూల్ విద్యార్థుల జాగృతి కార్యక్రమం # విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు ఏఐ యుగంలో గ్లోబల్ క్రాస్ కమ్యూనికేషన్ అనే అంశంపై అవగాహన సదస్సు # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో పేరెంట్స్ సమావేశం # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ని సందర్శించిన పాలిటెక్నిక్ విద్యార్థులు

వెంగంవారిపల్లి పంచాయతీ సింగన్నగారిపల్లి అక్బర్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్......

Date : 30 May 2025 06:50 PM Views : 196

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : శుక్రవారం మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లి పంచాయతీ సింగన్నగారిపల్లి అక్బర్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్...... స్దానిక ముస్లింల ఆహ్వానం మేరకు సింగవారిపల్లి అక్బర్ మసీదులో మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్దానిక ముస్లింలతో కలిసి ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ‌పెద్ద సంఖ్యలో ముస్లింలు హజరై నిస్సార్ అహమ్మద్‌ కు స్వాగతం పలికారు. సింగవారిపల్లి గ్రామస్థులే కాకుండా సమీపంలోని గ్రామస్థులు పెద్ద సంఖ్యలో విచ్చేసి, నిస్సార్ అహమ్మద్‌ ను కలిసారు. సింగంవారిపల్లి వద్ద వైసిపి నాయకులు, వివిధ గ్రామాల మధ్య వచ్చిన వారితోపాటు స్థానికులతో సమావేశమై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు‌. నిస్సార్ అహమ్మద్ తోపాటు మాజీ సర్పంచ్ నవాజ్, మహమ్మద్ రఫీ, మజర్, అయూబ్, సయ్యద్ సాబ్, ఇర్షాద్, కాలేషా, అమ‌్‌జాద్, ఆర్.టి.ఎ.నూర్, హబీబ్, నసీర్, ఎస్. ఖాన్, యూనస్, జబివుల్లా, మసీదు కమిటీ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2025. All right Reserved.



Developed By :