Thursday, 16 April 2026 06:17:43 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

అన్నమయ్య జిల్లా మదనపల్లె నిమ్మనపల్లి బండ్లపై వద్ద దంపతులపై కత్తులతో దాడి....

Date : 17 May 2025 08:41 AM Views : 261

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె నిమ్మనపల్లి బండ్లపై వద్ద దంపతులపై కత్తులతో దాడి.... *భార్యాభర్తల పరిస్థితి విషమం* అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గం, నిమ్మనపల్లి మండలంలోని బండ్లపై వద్ద దంపతులపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ దాడిలో భార్యా భర్తలు తీవ్రంగా గాయపడగా, వారిని 108 సద్దాం, వాణి లు హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించారు. బాధితులు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం, యానాది పాలెం కు చెందిన దంపతులు శ్యామల(26) ఎర్రప్ప(30) గా పోలీసులు గుర్తించారు. దంపతులపై దాడికి పాల్పడ్డ ప్రత్యర్థులు బాదితుల పొరుగు గ్రామానికి చెందిన వారని తెలిపారు. ముగ్గురు వ్యక్తులు బైకులపై వచ్చి కోడి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డట్టు బాధితురాలు శ్యామల ఆరోపించారు. నిమ్మనపల్లి మండలంలోని బండ్లపై శివాలయం వద్దకు రాగానే బైకును అడ్డగించి కత్తులతో పొడిచి చంపడానికి యత్నించారన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :