Thursday, 16 April 2026 04:26:20 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

తుఫాన్ ప్రభావంతో పశువుల పట్ల జాగ్రత్తలు వహించండి - పశువైద్యకారిని డాక్టర్ పావని

Date : 28 October 2025 09:21 PM Views : 96

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 28 : రామసముద్రం మండలం పెద్దకురప్పల్లె గ్రామ పంచాయతీ తిరుమలరెడ్డిపల్లె గ్రామంలో పశువైద్యకారిని పావని ఆధ్వర్యంలో తుఫాన్ వల్ల పశువులు కలిగిన రైతులకు జాగ్రత్త లు గురించి సలహాలు, సూచనలు కల్పించారు. పశువులు యజమానులతో మాట్లాడుతూ తుఫాన్ వల్ల పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని ముఖ్యం గా పశువులను కరెంట్ స్థంబాలు ,పెద్ద పెద్ద వృక్షాలుదగ్గర పశువులను కట్టరాదన్నారు.గాలి, వెలుతురు కలిగిన షెడ్డు లలో పశువులను ఉంచాలన్నారు. పశువులకు ఏవైనా సమస్యలు వస్తే మాదృష్టికి తీసుకురావాలన్నారు.పశువులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంటాయాని ఎల్లప్పుడూ మా సిబ్బంది మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పశువైద్యరాలు పావని జె ఈవో భానుప్రకాష్, ఏ హెచ్ ఓ రమేష్, గ్రామ సచివాలయం నరేష్, సత్యనారాయణ, ప్రజలు రైతులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :