Thursday, 30 July 2026 08:06:34 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

డ్రోన్ కెమెరాల సహాయంతో కోడి పందాల స్థావరంపై మెరుపు దాడి, 13 మంది జూదరుల అరెస్ట్ 25వేల రూపాయల నగదు, 6 పందెం కోళ్లు, 13 సెల్ ఫోన్లు, 11ద్విచక్ర వాహనాల

గగనతలం నుండి ఖాకీ నిఘా

Date : 05 February 2026 09:24 PM Views : 129

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - ఫిబ్రవరి 05 : అన్నమయ్య జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టే దిశగా వణుకు పుట్టిస్తున్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి. ఎస్పీ ఆదేశాల మేరకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ నేరగాళ్ల ఆటకట్టిస్తున్న పోలీసులు తాజాగా, డ్రోన్ కెమెరాల నిఘాతో మదనపల్లి డియస్పి మహేంద్ర కు రాబడిన సమాచారం మేరకు బోయకొండ పరిసరాల్లో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరాన్ని పోలీసులు రట్టు చేశారు. చౌడేపల్లి మండలం బోయకొండ లోని వి.కె. రెసిడెన్సీ వెనుక భాగంలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. పందెం రాయుళ్లు పోలీసుల రాకను గమనించి తప్పించుకోకుండా ఉండేందుకు, పోలీసులు తొలుత డ్రోన్ కెమెరాలను గగనతలంలోకి పంపి నిఘా పెట్టారు. పందాలు జరుగుతున్న ప్రదేశాన్ని, నిందితులను డ్రోన్ దృశ్యాల ద్వారా గుర్తించిన అనంతరం, డీఎస్పీ గారి నేతృత్వంలోని బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆకస్మిక దాడి నిర్వహించి 13 మంది జూదరులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండీ నగదు పందెం సొమ్ము 25వేల రూపాయలు నగదు, 6 పందెం కోడి పుంజులు, 13 మొబైల్ సెల్ ఫోన్లు, కోడి పందాల కోసం వాడిన 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన వేగవంతం చౌడేపల్లి ఎస్.ఐ నాగేశ్వరరావు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :