Thursday, 30 July 2026 06:18:52 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

బి.కొత్తకోట ఎంపీపీ ని పదవి నుండీ దించేసిన ఎంపీటీసీలు

అవిశ్వాస తీర్మానం ద్వారా ఎంపీపీ తొలగింపు

Date : 14 November 2025 11:20 PM Views : 257

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి.కొత్తకోట - నవంబర్ 14 : అన్నమయ్య జిల్లా బి. కొత్తకోట వైసీపీ ఎంపీపీ లక్ష్మీనరసమ్మ పై సొంత పార్టీ ఎంపీటీసీలే అవిశ్వాస తీర్మానం పెట్టడం తో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ జరగడం తో 11మంది ఎంపీటీసీ సబ్యులకు గాను పది మంది ఎంపీటీసీ లు ఎంపీపీ కి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అవిశ్వాసం నెగ్గి ఎంపీపీ లక్ష్మీనరసమ్మ ను పదవీచుతురాలిని ఎంపీటీసీ లు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: