Friday, 31 July 2026 01:01:43 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు నిరుపేదలకు శ్రీరామరక్ష

Date : 30 December 2025 09:53 PM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 30 : కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా భీమా పొందిన లబ్ధిదారులకు భవిష్యత్తులో ఆ కుటుంబాలకు శ్రీరామరక్షగా నిలుస్తుందని విడ్స్, సీఎఫ్ఎల్ ప్రతినిధులు హరికృష్ణ, టి శ్రీనివాస ప్రసాద్, కె శోభన్ ప్రధీప్ లు సూచించారు. మంగళవారం తంబళ్లపల్లె మండలం గంగిరెడ్డిపల్లి కు చెందిన ఎం అశోక్ నాయుడు ఈ మధ్యకాలంలో ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు ఆర్.బి.ఐ సౌజన్యంతో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా రూ4 లక్షలు ఆయన తండ్రి ఆంజనేయులకు చౌడ సముద్రం గ్రామీణ బ్యాంకు మేనేజర్ దినేష్ పెరుమాళ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బ్యాంకుల్లో అకౌంట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తంబళ్లపల్లె, పెద్దమండెం, కురబలకోట మండలాలలో విడ్స్(వాలంటరీ ఇంటిగ్రేటెడ్ సొసైటీ) మరియు సి ఎఫ్ ఎల్(ఆర్థిక అక్షరాస్యత కేంద్రం) లు బ్యాంకు వినియోగదారుల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లు చేయించడం, భీమా పథకాలపై అవగాహన, సైబర్ నేరాలు, లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ నష్టాలపై యువతకు సూచనలు, సలహాలు చేసి వారిలో చైతన్యం తేవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :