Tuesday, 16 December 2025 07:44:36 AM
# మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం # విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు # చౌడసముద్రం ఏరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి # మురికినీటి కాలువల పై మూతలు వేయడం మరిచారా ...? # గంగిరెడ్డిపల్లి లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టండి # అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియా.ఆర్ కు డాక్టరేట్ # తంబళ్లపల్లె లో శునకాల స్వైర విహారం # గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి # తంబళ్లపల్లె లో ప్రశాంతంగా నవోదయ పరీక్షలు # అటల్ మోదీ సుపరి పాలన యాత్ర విజయవంతం చేయండి - మండలం అధ్యక్షులు రామాంజులు # *క్రిప్టిక్స్8.0 – బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా కంప్యూటర్ క్విజ్ పోటీలలో సత్తా చాటిన విశ్వం సీబీఎస్సీ పాఠశాల విజేతలు # మదనపల్లి యువకుడు నరసింగాపురం లో దారుణ హత్య # మంత్రి మండిపల్లి ని కలిసిన గుర్రంకొండ జనసేన నేత నక్క గోపికృష్ణ # పంటల దిగుబడికి కొత్త మెలుకువలు, పద్ధతులపై అవగాహన # వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు # విశ్వం స్కూల్ విద్యార్థుల జాగృతి కార్యక్రమం # విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు ఏఐ యుగంలో గ్లోబల్ క్రాస్ కమ్యూనికేషన్ అనే అంశంపై అవగాహన సదస్సు # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో పేరెంట్స్ సమావేశం # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ని సందర్శించిన పాలిటెక్నిక్ విద్యార్థులు

రామసముద్రం లో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం

Date : 29 September 2025 08:02 PM Views : 80

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 30 : దసరా సందర్భంగా త్రైత సిద్ధాంతం- ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక దుత్తలూరు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రామసముద్రం మండలం లోని నరసాపురం, రాగి మాకుల పల్లె, పెడ్రాజు పల్లె, రాగి మాకుల పల్లె కొత్తూరు, గోసువారిపల్లి, గౌను వారి పల్లి, నాగనపల్లి, తమకనపల్లి, దాసిరెడ్డి పల్లె, ఎల్లంపల్లి, చిన్నప్పల్లి, చింపిరి పల్లి,తదితర 13 గ్రామాల్లో త్రైత సిద్ధాంత భగవద్గీత , ఆధ్యాత్మిక గ్రంథముల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథం శ్రీకృష్ణుడి అసలైన జ్ఞానం ను తెలియజేస్తుందని, ప్రతి ఒక్కరూ కర్మ యోగం విశిష్టత, త్రైత సిద్ధాంత జ్ఞానం తెలుసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో భగవద్గీత ప్రచారం చేస్తున్నామన్నారు. మన శరీరంలో దేవుడు మూడు ఆత్మలు గా విభజింపబడి ఉన్నాడని జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ల గురించి తెలుసుకోవడమే త్రైత సిద్ధాంతం అని, భగవద్గీత లో కర్మయోగం, బ్రహ్మయోగం, భక్తియోగం అనేవి దైవ ధర్మాలు అవి కర్మ నుండి బయట పడేసి మనిషికి ముక్తిని ఇస్తాయన్నారు. భగవద్గీత లో ఇమిడి ఉన్నటువంటి త్రైత సిద్ధాంతం నేడు మధ్యాత్మ యోగ పురుషుని ద్వారా బహిర్గతం అయింది అని ప్రబోధ సేవాసమితి అధ్యక్షులు ప్రజలకు తెలిపారు. కార్యక్రమం లో త్రైత సిద్ధాంత-ప్రబోధ సేవాసమితి దుత్తలూరు కమిటీ అధ్యక్షుడు సభ్యులు జి.ప్రసాద్ గారు గారు, జి సుధాకర్ , జి పెంచల రత్నం, ఎం నాగమ్మ, మల్లీశ్వరి, కే వెంకటసుబ్బమ్మ, డి రమణయ్య, ఎస్ రమణమ్మ, జి మధుప్రియ, ఎం కొండారెడ్డి, ఎం పెద్ద కొండారెడ్డి, ఎం మమత లు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2025. All right Reserved.



Developed By :