నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -డిసెంబర్ 20 : మదనపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గుత్తి శ్రీరాములు 64వ జన్మదిన వేడుకలను నిర్వహించారు . ఈ సందర్భంగా సేవలను కొనియాడుతూ వీరు శేష జీవితం ఆయుఆరోగ్యాలతో పలువురి అభ్యున్నతికి చేదోడు గా ఉండాలని కోరుతున్న అభిమానులు , బంధువులు . ఈ కార్యక్రమంలో సామల వెంకటసుబ్బయ్య , తిరువీధి మురహరి , జింక వెంకటరమణ , గుత్తికొండ త్యాగరాజు , గుత్తి రాజా , ఆమంచి మురళి ,తీర్థం ముని , పొలంకి రెడ్డెప్ప , పలవర సురేష్ , మంచు మధు తదితరులు పాల్గొన్నారు .
Admin
Namitha News