నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : రామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలిక కనిపించకుండా పోయిన కేసు విచారణలో భాగంగా బాలికను సోమేష్ వివాహం పేరుతో ప్రలోభ పెట్టినట్లు విచారణలో వెల్లడవడం తో ఫోక్సా కేసు గా మార్పు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించిన యస్.ఐ. రమేష్ బాబు
Reporter
Namitha News