Wednesday, 17 June 2026 03:03:52 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

HDFC మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపికైన మిట్స్ విద్యార్థులు

Date : 21 April 2026 10:34 PM Views : 91

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 21 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు గ్రామం లో నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఏం.సి.ఏ మొదటి మరియు రెండవ సంవత్సరము చదువుతున్న 7 మంది విద్యార్థులకు హెచ్ డి ఎఫ్ సి (HDFC) బ్యాంక్ పరివర్తన్ యొక్క ECSS ప్రోగ్రామ్ (మెరిట్-కమ్-నీడ్ బేస్డ్) స్కాలర్షిప్ లు అందజేసినట్లు వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం హెచ్ డి ఎఫ్ సి వారు విద్యార్థుల మెరిట్ ను దృష్టిలో ఉంచుకొని ఈ స్కాలర్షిప్ లు అందజేసినట్లు ఆయన అన్నారు. స్కాలర్షిప్ లు పొందిన విద్యార్థులకు ఒక్కక్కరికి 75000 చెప్పున మొత్తం 5,25,000 /- అక్షరాలా ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ అందజేసినట్లు ఆయన అన్నారు. స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్థులను మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ , ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్, సీనియర్ మేనేజర్ స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సమీనా తదితరులు అభినందనలు తెలియజేసారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: