Thursday, 30 July 2026 04:01:20 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి ని శ్రీ కృష్ణదేవరాయలు జిల్లా గా ప్రకటించాలి

రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు రేగడి ప్రసాద్ డిమాండ్

Date : 10 November 2025 01:06 PM Views : 331

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 10 : విజయనగర సామ్రాజ్యాన్ని సువర్ణయుగంగా మార్చిన మహానుభావుడు శ్రీ శ్రీకృష్ణదేవరాయులు స్మరణార్థం, వారి పాలనలో ప్రముఖ స్థానం కలిగిన మదనపల్లి, తంబళపల్లి, పుంగనూరు, పిలేరు ప్రాంతాలు, చారిత్రకంగా మరియు సాంస్కృతికంగా విజయనగర మూలాలు కలిగిన పుణ్యభూములు. అదే విధంగా, ఈ నాలుగు నియోజకవర్గాలలో సుమారు 2 లక్షలమంది బలిజ సోదరులు (వోటర్లు) నివసిస్తున్నారు. తెలుగు జాతికి ప్రతిష్టత తెచ్చిన, సాహితీ సమ్రాట్‌, పరిపాలనా ప్రథముడు అయిన శ్రీ శ్రీకృష్ణదేవరాయులు పేరుతో ఈ ప్రాంతాన్ని శ్రీ శ్రీకృష్ణదేవరాయుల జిల్లా గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలన్న ప్రజల ఆకాంక్షను వ్యక్తం చేయడానికి, సోమవారం మదనపల్లి బలిజ బంధువుల ఆధ్వర్యంలో పెద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేగడి ప్రసాద్ కుమార్, మునిరత్నం, ముని గోపాలకృష్ణ, జింక చలపతి, ధనలక్ష్మి, జయరాం, జనసేన రాయల్ గని, వరప్రసాద్, చంద్రశేఖర్, అర్జున్, రెడ్డమ్మ, వినోద్, చంద్ర, శివ, వేమన్న, శ్రీదేవి, వేమన నారాయణ, వెంకటేష్, కొండయ్య, చిన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :