Thursday, 30 July 2026 12:55:01 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలకు శ్రీకారం - బ్యాంకు మేనేజర్ ప్రవీణ్ కుమార్

Date : 11 December 2025 08:11 PM Views : 250

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 11 ః తంబళ్లపల్లె ఐకెపి కార్యాలయంలో గురువారం ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏపీఎం గంగాధర్ సహకారంతో మహిళా సంఘాలకు డాక్యుమెంటేషన్ చేసి ప్రతి సభ్యురాలు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధికి బంగారు బాటలు వేసుకోవాలన్నారు. ప్రతి సభ్యురాలు రుణం పొందడంతో పాటు చెల్లింపులు సైతం సకాలంలో చెల్లించి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఏపీఎం గంగాధర్ కోరారు. ఈ కార్యక్రమంలో సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, భాష, సంఘ మిత్రలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :