Thursday, 16 April 2026 06:11:40 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

సెమీకండక్టర్ ల తయారీ పై ఐదు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తున్న మిట్స్ విద్యార్థులు

IEEE వారి ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన ప్రిన్సిపాల్ డాక్టర్ రామానాథన్

Date : 20 January 2025 08:34 PM Views : 209

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -జనవరి20 : మదనపల్లె సమీపం లో గల మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ నందు సెమీకండక్టర్ తయారీకి ఈడిఏ (EDA) సాధనాల ఆచరణాత్మక ఉపయోగం అను అంశం పై ఐదు రోజుల వర్క్‌షాప్ ను సోమవారం ప్రారంభించారు. వర్క్‌షాప్‌ ను ప్రతిష్టాత్మకమైన ఐఈఈఈ (IEEE) వారు ఆద్వర్యం లో నిర్వహించినట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవనీతకృష్ణన్, సీనియర్ అప్లికేషన్ ఇంజనీర్, డిజైన్ మరియు EDA సపోర్ట్, ఎంటుపుల్ టెక్నాలజీస్ - బెంగుళూరు పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలకు మరియు అకడమిక్స్ కి మధ్య అంతరం ను తగించడానికి మరియు పరిశ్రమల సమస్య ల పై రీసెర్చ్ ద్వార పరిష్కరించి సరైన ఆలోచనలతో ముందుకెళ్ళి, మంచి ఫలితాలను రాబట్టడానికి ఇటువంటి టూల్స్ ఎంతగానో ధోహద పడతాయని పెర్కున్నారు. ఇటువంటి అడ్వాన్స్ డ్ టూల్స్ కొనుగోలు చేసి పీజీ స్టూడెంట్స్ పరిశోధన లు అతిత్వరగా పూర్తి చేయుటకు మంచి అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత పోటీప్రపంచంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లతో పోలిస్తే ఈసీఈ విభాగము విద్యార్థులకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని, ముక్యంగా వి.ఎల్.ఎస్.ఐ మరియు ఎంబెడెడ్ సిస్టమ్స్ పై మెండుగా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రస్థుతం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్యాబ్ సిటీస్ మంజూరు చేసారని, అవ్వని నిర్మాణ దశ లో ఉన్నాయని త్వరలో అవి అందుబాటులోకి వస్తాయని అన్నారు. వి.ఎల్.ఎస్.ఐ ఈ డి ఏ (VLSI EDA) టూల్స్ పై మనం అవగాహన పెంచుకొని, పరిశోధనలు చేయాలనీ ఆయన అన్నారు. ప్రస్థుతం ఏ ఫ్యాబ్రికేషన్ కి అయినా మనం ఇంటెల్(intel) కంపెనీ పై ఆధారపడి ఉన్నాం అని అన్నారు. మన ఇండియాలో కొత్త టెక్నాలజీ కి సరైన అవగాహన లేధని ఇటు వంటి వర్క్‌షాప్‌లకు హాజరవడం వళ్ల ఇండస్ట్రీలో జరుగుతున్న పరిశోదనలను విద్యార్థులు తెలుసుకొని తధ్వర అధునాతన సాధనాల తో నూతన పరిశోధనలు చేయాలనీ ఆయన అన్నారు. కార్యక్రమం లో విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్, కో ఆర్డినేటర్ డాక్టర్ నాగ జ్యోతి, డాక్టర్ నాగశ్వేత, చరన్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :