Thursday, 16 April 2026 08:01:01 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఘనంగా ఆయుధ పూజ వేడుకలు

పాలబత్తుల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో

Date : 18 October 2025 05:57 AM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 17 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని హెచ్ పి పెట్రోల్ బంక్, రైస్ మిల్ లలో యజమాని పాలబత్తుల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా దసరా ఆయుధ పూజ వేడుకలు నిర్వహించారు. ఈసందర్బంగా పెట్రోల్ బంకు, రైస్ మిల్ లలో అమ్మవారికి పలురకాల పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. సుబ్రహ్మణ్యం కుమారులు శ్రీనివాసులు,చంద్ర, అల్లుడు వాలీ కుమార్తె కుటుంబ సభ్యులుచే హెచ్ పి పెట్రోల్ బంక్,రైస్ మిల్ లలో విద్యుత్ దీపాలు,పచ్చని తోరనాలు కట్టి అత్యంత వైభవంగా దసరా ఆయుధ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అర్చకులు అనిల్ స్వామి వేదమంత్రాలతో వాహనాలకు, పనిముట్లు కు,పరిశ్రమలకు పూజలు నిర్వహించి పాలాబత్తుల కుటుంబ సభ్యులను అర్చకులు అనిల్ స్వామి ఆశీర్వాదములతో దీవించి తీర్థ ప్రసాదాలు అందజేశారు .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :