Friday, 31 July 2026 02:32:18 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

కనబడకుండా పోయిన వ్యక్తి దారుణ హత్య

హత్య జరిగిన 50 రోజుల తర్వాత వెలుగు లోకి

Date : 28 February 2026 10:58 PM Views : 341

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 28 : మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీ కి చెందిన ఆరవ వాండ్ల పల్లి కి చెందిన దివాకర్ బెంగళూరు లో కూలీ పనులు చేసుకొని జీవనంచేసుకొనే క్రమంలో జనవరి 4న బెంగళూరు కు పని కి వెళుతున్నాను అని చెప్పి వెళ్లిన దివాకర్ మరుసటి రోజు నుండీ సెల్ ఫోన్ కు అందుబాటులోకి రాకపోవడం తో వారం రోజులు అయినా ఫోన్ రింగ్ కాలేదని పనిచేసేచోటు లో వాకబు చేసిన కుటుంబీకులు పనికి రాలేదని తెలుసుకొని ఎక్కడెక్కడో వెతికిన ఆచూకీ తెలియకపోవడం తో ఫిబ్రవరి 10న మదనపల్లి తాలూకా పోలీసులను ఆశ్రయించడం తో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు లో అనుమానితుని అదుపులోకి తీసుకోవడం తో వెలుగులోకి వచ్చిన హత్య ఉదతం. తాలూకా పోలీస్ ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు నిన్నటి దినం స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు బండక్రిందపల్లి కి వెళ్లే దారిలో హంద్రీనీవా కాలువ సమీపంలో సరిగా పూడ్చని మృతదేహం ఉందన్న సమాచారం తో ఘటనా స్థలానికి వెళ్లి రెవిన్యూ అధికారుల సమక్షంలో మృతదేహం ను వెలికితీయగా కుళ్ళిన స్థితి లో ఉండగా నేడు స్పాట్ పి.యం. నిర్వహించాం హత్య కేసుగా నమోదు చేసాం, ప్రాధమికంగా హత్య చేసి పూడ్చిపెట్టినట్లు గా ఉందని, హతుడు ఆరవ వాండ్ల పల్లి కి చెందిన కనబడకుండా పోయిన దివాకర్ గా గుర్తించాం, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపిన ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :