Wednesday, 17 June 2026 02:58:31 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

తంబళ్లపల్లె లో జేఎస్ జేబీ సెంట్రల్ టీం ఉపాధి పనుల పరిశీలన

Date : 21 April 2026 10:28 PM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 21 : తంబళ్లపల్లె మండలంలో మంగళవారం జేఎస్ జేపీ సెంట్రల్ టీం మండలంలో ఎన్ ఆర్ జి ఎస్ లో జరిగిన ఉపాధి హామీ కరువు పనులు క్షేత్రస్థాయిలో పర్యటించి క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఉదయం సెంట్రల్ టీం నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కొటాల, గోపి దీన్నే, తంబళ్లపల్లె, పంచాలమర్రి, రేణుమాకులపల్లి పంచాయతీలలో సెంట్రల్ టీం ఎంపిక చేసిన 8 ఉపాధి హామీ కరువు పనులు ఫారంపాండ్లు, చెక్ డ్యాములు, జల శక్తి అభియాన్ అక్షాంశాలు, రేఖాంశాలు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా జరిగిన 33 వేల ఉపాధి హామీ కరువు పనులలో ఒక్క శాతం 331 పనులను తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. జరిగిన పనులలో అక్షాంశాలు, రేఖాంశాలు, నాణ్యత లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం పెద్దమండెం, తంబళ్లపల్లె మండలాలలో క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించామని తెలిపారు. తంబళ్లపల్లెలో జరిగిన ఉపాధి హామీ పనులు నాణ్యత తో పాటు భవిష్యత్తులో నీటి సంరక్షణ కు ఉపయోగకరంగా ఉండడం హర్షనీయమన్నారు. ఆయన వెంట జిల్లా జిఏఎస్ నాగరాజు, ఈసీ మహేష్ బాబు, క్లస్టర్ టి ఏ బావాజీ, టి ఏ లు బాలగంగాధర్, పుష్పకుమారి, భూదేవి, సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్లు రమేష్, నాయక్, వేమ నారాయణ, తదితరులు ఉన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :