నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సోమవారం రోజు రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని టీడీపి కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు ని ఆంధ్రప్రదేశ్ ఎరుకల డెవలప్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పూజా రెడ్డిశేఖర, జిల్లా అధ్యక్షుడు కంప శేఖర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండేటి సహదేవ, మరియు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసినారు*
Reporter
Namitha News