Friday, 31 July 2026 10:43:02 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ లో బుధవారం నుండీ జాతీయ స్థాయి లో స్పోర్ట్స్ & కల్చరల్ ఫెస్ట్ - అశ్వ్ 2026

అలరించునున్న సినీ ప్రముఖులు, దేశం నలుమూలల నుండీ పాల్గొననున్న విద్యార్థులు

Date : 24 March 2026 08:02 PM Views : 139

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -మార్చి 24 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అశ్వ్ 2026 - జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ ను బుధవారం ప్రారంభించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సుల్లేర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమం లో సినీ ప్రముఖులు పాల్గొంటారని ఆయన అన్నారు. దేశ నలుమూలల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇందులూ పాల్గొంటారని ఆయనన్నారు. ముక్యంగా 25వ తేదీ న బుధవారం రోజున రాకాస మూవీ ప్రముఖులు అయిన సంగీత్ శోభన్, నిహారిక కొణిదల, హీరోయిన్ నయన్ సారిక, యాక్టర్ గెటప్ శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ మరియు డైరెక్టర్ మానస శర్మ పాల్గొంటారని ఆయన అన్నారు. వీరితో పాటు సింగర్స్ సాగర్, లిప్సిక మరియు మౌనిక లు పాల్గొంటారని ఆయన అన్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చని ఆయన అన్నారు. 26 వ తేదీన హీరో శర్వానంద్ మరియు జబర్దస్త్ టీం సదామ్ పాల్గొంటారని ఆయన అన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :