Friday, 31 July 2026 01:29:31 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

గోపిదిన్ని ఆరోగ్య ఉప కేంద్రం అభివృద్ధికి సహకరించండి

Date : 17 March 2026 10:37 PM Views : 227

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 17 : తంబళ్లపల్లె మండలం లోని గోపెదిన్నె ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రం మరమ్మతులు చేపట్టి అభివృద్ధికి సహకరించాలని రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, మాజీ సర్పంచ్ ఉత్తమ రెడ్డిలు తంబళ్లపల్లె నియోజకవర్గం అబ్జర్వర్ దినేష్ రెడ్డిని కోరారు. మంగళవారం వారు గోపి దిన్ని పంచాయతీలోని ఆరోగ్య కేంద్రం గ్రామీణ ప్రాంత రోగులకు నిలయంగా ఉందని ఆ ఉపకేంద్రం నివాసయోగ్యంగా లేదని దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే మరమ్మతులు చేపట్టాలని అదేవిధంగా గంగిరెడ్డిపల్లి పంచాయతీ కస్పాలో తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని దినేష్ రెడ్డిని కోరారు. ఆయన వెంటనే స్పందించి గోపి దిన్ని ఆరోగ్య ఉప కేంద్రం, గంగిరెడ్డిపల్లి తాగునీటి సమస్యలపై సంబంధిత జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తద్వారా పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :