Thursday, 16 April 2026 06:10:21 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

తంబల్లపల్లె ఘనంగా అంబేద్కర్ జయంతి

Date : 14 April 2024 08:53 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె ఏప్రిల్ 14 : రాజ్యాంగ సృష్టికర్త, అన్నగారు వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడని ఎమ్మార్పీఎస్ నాయకులు వెంకటప్ప, వేట మల్లికార్జునలు తెలిపారు. ఆదివారం తంబళ్లపల్లె తాసిల్దార్ కార్యాలయం ఎదుట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూజలు నిర్వహించి అనంతరం భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ ల సంక్షేమం కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వారి పాలిట ఆశాజ్యోతి గా నిలిచినట్లు చెప్పారు. భవిష్యత్తులో సైతం నేటి ఆధునిక సమాజం అంబేద్కర్ అడుగుజాడలలో నడిచి మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు. అనంతరం అంబేద్కర్ అమర్ రహే నినాదాలతో క్రాస్ రోడ్డు హోరెత్తించారు. అదేవిధంగా తాసిల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి రెవెన్యూ అధికారులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, మండలంలోని విఆర్వోలు, వీఆర్ఏలు, సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :