నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 25 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర్ లు తెలిపారు. తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో పలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ , విద్యుత్ లైన్ లవద్ద మరమ్మతులు చేపడుతున్నట్లు ఇందువలన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ వినియోగదారులు, ప్రజలు గమనించి సహకరించాలని వారు ఓ ప్రకటనలో కోరారు
Reporter
Namitha News