Friday, 31 July 2026 08:54:00 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

గత ఐదేళ్ళ గా విస్తృత సేవలు అందించిన యువ శక్తి ఫౌండేషన్ సేవలకు సుదీర్ఘ విరామం

Date : 05 March 2026 04:10 PM Views : 283

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గత ఐదేళ్ళ గా విస్తృత సేవలు అందించిన యువ శక్తి ఫౌండేషన్ సేవలకు సుదీర్ఘ విరామం - ఇప్పటి వరకు సంపూర్ణ సహకారం అందించిన దాతలకు, సభ్యులకు కృతజ్ఞతలు - రాష్ట్ర వ్యాప్తంగా యువశక్తి ఫౌండేషన్ ద్వారా సేవలను అందించడం లో పాలు పంచుకున్న కుటుంబ సభ్యులకి రుణ పడి వుంటా - ఫౌండేషన్ అధ్యక్షులు కలిచెట్ల రెడ్డి గణేష్ మదనపల్లె : గత ఐదేళ్ళ గా విస్తృత సేవలు అందించిన యువ శక్తి ఫౌండేషన్ సేవలకు ఫౌండేషన్ అధ్యక్షులు కలిచెట్ల రెడ్డి గణేష్ సుదీర్ఘ విరామాన్ని ప్రకటించారు. ఈ గురువారం సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ ను ప్రజలకు చేరువ చేయడం లో ఇప్పటి వరకు సంపూర్ణ సహకారం అందించిన దాతలకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యువ శక్తి ఫౌండేషన్ ద్వారా సేవలను అందించడం లో పాలు పంచుకున్న సంస్థ కుటుంబ సభ్యులకి రుణ పడి వుంటా మని స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో ఫౌండేషన్ ద్వారా యువత కి, ప్రజలకు, అవసర మైన వారికి సేవలు అందించాలంటే ఆర్టిక పరమైన సమస్యల వలన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయం చెప్పడానికి బాధగా వున్నా, ఆర్థిక ఇబ్బందులతోనే సేవలకు విరామం ప్రకటించడం జరిగిందన్నారు. ఇందుకు ఆర్థికంగా ఇప్పటి వరకు సహాయ సహకారాలు అబదించిన దాతలకు, ఫౌండేషన్ సభ్యులు గా బాధ్యత తో సేవలు అందించి, పేరు ప్రతిష్టలు పెంచి, గుర్తింపు ను తీసుకు రావడం లో చేసిన కృషి కి ధన్యవాదములు చెప్పారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :