నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : పుంగనూరు -సెప్టెంబర్10 : పుంగనూరు పట్టణం గోకుల్ సర్కిల్ నుండీ మురళి హాస్పిటల్ కు వెళ్లే దారిలో సి.సి. రోడ్డు ను అతిక్రమించి భవన నిర్మాణం జరుగుతున్నా మునిసిపాలిటీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన , రోడ్డును క్రమేపీ ఆక్రమణ గురైతే ఇబ్బందులు ఇరుకు రోడ్డు తో ఇబ్బందులు ఎదురైవుతాయని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు .
Admin
Namitha News