నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఫిబ్రవరి 05 : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ను దేశ వ్యాప్తంగా పునరుద్ధరణ చేయాలని, కేంద్రం అమలులోకి తెచ్చిన కొత్త చట్టం వల్ల కూలీలకు నష్టం చేకూరుతోందని కాంగ్రెస్ పార్టీ నిరసిస్తూ దేశ వ్యాప్తంగా నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ఏపీ పి.సి.సి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఉపాధిహామీ పరిరక్షణ యాత్ర చేస్తున్న క్రమంలో నేడు అన్నమయ్య జిల్లా లోని మదనపల్లి , పుంగనూరు పట్టణం లో ఉపాధిహామీ పరిరక్షణ యాత్ర కొనసాగనున్న ఉపాధిహామీ పరిరక్షణ యాత్ర మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పాల్గొననున్నారు
Admin
Namitha News