నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జులై 17 : రామసముద్రం మండలంలోని నారిగానిపల్లి సమీపంలో గల ఆలచేపల్లి చెక్ పోస్టు వద్ద గడ్డివాము కూలి మీద పడి ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు నారిగానిపల్లి కి చెందిన శ్రీరాముల రెడ్డి, చిన్నయ్య గారి పల్లికి చెందిన శంకర్ రెడ్డి , మామిడి తోపు దగ్గరకు వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో వర్షం రావడం తో గడ్డివాము కిందకి వెళ్లడంతో గడ్డివాము కుప్పకూలి మీదపడి ఊపిరి ఆడక ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
Admin
Namitha News