Thursday, 16 April 2026 07:55:43 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

శ్రీవీరాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు

Date : 26 September 2025 12:04 AM Views : 143

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 25 : రామసముద్రం మండలం లోని పెద్దకురప్పల్లె గ్రామం తిరుమలరెడ్డిపల్లె లో కొలువైన ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో దసరా సందర్బంగా ఆలయ అర్చకులు వి. కె రాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం ఆలయ శుద్ధి చేసి స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు,తమలపాకుల తోరణం, పలు రకాలు పుష్పాలు తో శ్రీ వీరాంజనేయ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అనంతరం మహా మంగళహారతి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.స్వామివారిని శకుంతలమ్మ, విశ్రాంతి ఉద్యోగి రవీంద్రనాథ్ రెడ్డి, వెంకరత్నమ్మ దంపతులు స్వామి వారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు వి కే రాజు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామిదర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డి, సునీత దంపతులు అన్న ప్రసాదాలు వితరణ చేశారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :