Tuesday, 09 June 2026 09:38:10 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

జిల్లా కలెక్టర్ యస్పి లను మర్యాద పూర్వకంగా కలిసిన హజ్ కమిటీ డైరెక్టర్, వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్

Date : 07 November 2025 07:39 PM Views : 125

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆంధ్రప్రదేశ్ _రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు సూచన మేరకు,_ అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు, ఆర్ అండ్ బీ శాఖ మాత్యులు *శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశానుసారం, మదనపల్లి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కమిటీ డైరెక్టర్ *పఠాన్ ఖాదర్ ఖాన్*& రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ *మండ్యం ప్రభాకర్*, మరియు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రజా సమస్యలపై విన్నతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ మరియు *ఎస్పీ శ్రీ ధీరజ్ కునిబిల్లి * సానుకూలంగా స్పందించి, “ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, *ప్రజల సమస్యలేమైనా* ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురండి” అని ప్రోత్సహించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆఫీసర్లిద్దరూ ఎంతో ఆప్యాయంగా స్వాగతించి, మర్యాదపూర్వకంగా సంభాషించి, “మా పరిధిలో ఉన్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాము” అని హామీ ఇవ్వడం నిజంగా *స్ఫూర్తిదాయకం.* జిల్లా అధికారులు మా సమస్యలపై శ్రద్ధ చూపి స్పందించినందుకు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు *శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి _హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము._

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :