Tuesday, 09 June 2026 09:52:06 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

పంచాయతీ భవన నిర్మాణానికి తహసీల్దార్ గ్రీన్ సిగ్నల్

Date : 29 December 2025 09:04 PM Views : 111

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 29 : తంబళ్లపల్లె మండలం పంచాలమర్రి గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి తాసిల్దార్ శ్రీనివాసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా పంచాయతీ భవనానికి కేటాయించిన స్థలంలో ఓ వ్యక్తి ఆక్రమణకు ప్రయత్నించగా అధికారులు, కూటమి నాయకులు అడ్డుకున్నారు. ఈ వివాదం కొనసాగుతూ రావడంతో చివరికి సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో ఎస్సై అనిల్ కుమార్, ఇంచార్జ్ ఎంపీడీవో థామస్ రాజా, కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి, వీఆర్వో వెంకటేష్, తదితరులు సమావేశంలో తాసిల్దార్ పంచాయతీ భవన నిర్మాణానికి కేటాయించిన భూమి ప్రభుత్వం దేనని ఎవరు అడ్డుకోవడానికి వీలు లేదని సదరు ఆక్రమణ వ్యక్తికి నోటీసులు ఇచ్చి రెండు రోజుల్లో స్థలం ఖాళీ చేయించి భవన నిర్మాణం పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో బిజెపి రామస్వామి రెడ్డి, జనసేన సిద్ధమల్ రెడ్డి, ఆనంద రెడ్డి, రామచంద్ర, కూటమి నాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :