Thursday, 30 July 2026 01:11:50 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

క్లీన్ అండ్ గ్రీన్ పై సెక్రటరీ లకు,కార్మికులకు శిక్షణా కార్యక్రమం

Date : 21 November 2025 07:33 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 21 : రామసముద్రం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపిడిఓ లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపిడిఓ గఫుర్ అధ్యక్షతన ధీమ్ 5లో రెండవ రోజు భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ మీద శిక్షణ కార్యక్రమంను పంచాయతీ కార్యదర్శులకు,కార్మికులకు ఏర్పాటు చేయడ మైనది. ఈకార్యక్రమంలో క్లీన్ అండ్ గ్రీన్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అవగాహన కల్పించారు.ఎంపిడిఓ లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపిడిఓ గపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబందించిన పంచాయతీ సెక్రటరీ లు,సచివాలయం సిబ్బంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు.థీమ్ 5 క్లీన్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ముల్ భాగల్ రోడ్డులోని కురిజల సమీపంలో ఉన్న ఎస్ డబ్ల్యూ పి సి షెడ్ నందు అన్ని పంచాయతీల గ్రీన్ అంబాసిడర్లతో శానిటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. షెడ్ నందు సెగరిగెషన్ మరియు వర్మీ కంపోస్ట్ తయారీ గురించి అవగాహన గ్రీన్ అంబాసి డర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రీన్ అంబాసిడర్లతో వారి యొక్క సమస్యలపై ఎంపిడిఓ, డిప్యూటీ ఎంపిడిఓ చర్చించడం జరిగింది.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: