Thursday, 16 April 2026 06:16:53 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

రెడ్డమ్మ కొండ దేవస్థానంలో హుండీ లెక్కింపు

రెండు నెలలకు నాలుగు లక్షలు నగదు నాలుగు గ్రాములు బంగారం సమర్పించిన భక్తులు

Date : 27 March 2025 05:21 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - మార్చి 26 - (నమిత న్యూస్ ) : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామం వెలసియున్న శ్రీ రెడ్డెమ్మ కొండ దేవస్థానం నకు సంబంధించిన హుండీల లెక్కింపు రెండు నెలలకు గాను రూ.4,05,053/- రూపాయలు నగదు , 4గ్రాముల బంగారు ఆభరణాలు , 100 గ్రాముల వెండి ఆభరణాలు , హుండీ ద్వారా రావడం జరిగిందని , ఈ మొత్తాన్ని సప్తగిరి గ్రామీణ బ్యాంకు , వాయల్పాడు శాఖ నందు జమ చేయడమైనది . ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం ను దేవాదాయశాఖ తనిఖీ అధికారి S .శశి కుమార్ పర్యవేక్షణ లో ఆలయ అర్చకులు బ్యాంకు సిబ్బంది, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నట్లు ఈవో శ్రీమతి మంజుల తెలియజేశారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :