నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అనూహ్య పరిణామాల మధ్య ఢిల్లీ సీఎంగా ఆతిశి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈమెకు మన ఉమ్మడి చిత్తూరు జిల్లాతో సంబంధం ఉందన్న విషయం మీకు తెలుసా? విద్యా రంగంలో మంచి నైపుణ్యం, అనుభవం ఉన్న ఆమె ఢిల్లీలోని పలు పాఠశాలల రూపురేఖలు మార్చిన విషయం తెలిసిందే. ఆమె స్వతహాగా టీచర్ కావడమే ఇందుకు కారణం. ఇందులో భాగంగానే ఆమె కొన్నాళ్లు మదనపల్లెలోని రిషివ్యాలీ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పారు.
Admin
Namitha News