Thursday, 16 April 2026 07:59:52 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

పోషణ్ భి- పడాయి ఖి మూడు రోజులు శిక్షణ కార్యక్రమం

సిడిపిఓ. భారతి ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం - సూపర్వైజర్ మహాలక్ష్మి

Date : 20 March 2025 06:49 PM Views : 396

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - మార్చి 20 - నమిత న్యూస్ : ఈ రోజు జడ్పీహెచ్ స్కూల్ నందు ఐసిడిఎస్ ప్రాజెక్టు వాల్మీకిపురం గుర్రంకొండ మండలం నందు గల అంగన్వాడి టీచర్స్ కు పోషణ్ భి- పడాయి ఖి కార్యక్రమం కింద 20-03-2025 నుండి 22-03-2025 వ తేదీ వరకు 3 రోజులు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం లో మొదటి రోజు సీడీ పి ఓ భారతి. ఎం ఈ ఓ సురేంద్ర కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ పోషణ్ భి - పడాయి ఖి ముఖ్య ఉద్దేశం పుట్టిన బిడ్డ నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఆరోగ్యం మరియు విద్య ఎంత అవసరం అనేది, పుట్టిన బిడ్డ నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు నవ చేతన అనిb3 సంవత్సరాలనుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఆదర్ షిలా అనే కార్యక్రమం ద్వారా పిల్లల లో 5 రకాల అభివృద్దుల గురించి అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజులు శిక్షణఇవ్వడంజరుగుతుంది. మండలం లోని అంగన్వాడీ టీచర్స్ ను రెండు గ్రూప్ లు గా విభజించి మొదటి గ్రూప్ నందు సూపర్ వేజర్ పి.మహాలక్ష్మి రెండో గ్రూప్ కు ఎం. రాణి అనే రిసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈకార్యక్రమానికి సీడీపీఓ.భారతి ఎంఈఓ సురేంద్ర. సూపర్ వైజర్స్. మహాలక్ష్మి ఎం రాణి మరియు అంగన్వాడీ టీచర్స్ హాజరు కావడమైనది జరిగింది

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :