Thursday, 16 April 2026 04:27:43 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ఇళ్ళ లో చోరీ చేసే దొంగ అరెస్టు - 28 లక్షల రూ బంగారు ఆభరణాలు స్వాధీనం

ముద్దాయి నాగరాజు పై పలు కేసులు నమోదైయున్నవి - డియస్పీ కొండయ్య నాయుడు

Date : 29 September 2024 08:36 PM Views : 385

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 29 : అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఇళ్లల్లో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు చేసి , ముద్దాయి నాగరాజు నుండీ సుమారు 28 లక్షల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని ముద్దాయి ని రిమాండ్ నిమిత్తం కోర్టు కు తరలిస్తున్నట్లు వెల్లడించిన మదనపల్లి పోలీసులు . ఇళ్లల్లో చోరీలకు భయపడే అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసి, 28లక్షల విలువచేసే వెండి, బంగారం సీజ్ చేసినట్లు మదనపల్లె డిఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం, శ్రీనివాసపురం తాలూకా, బైరిగానిపల్లె చలపతి కొడుకు టిసి. నాగరాజా(30) కర్ణాటక రాష్ట్రం నుంచి మదనపల్లి, రామసముద్రం మండలాలలో తాళంవేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడేవాడన్నారు. ఆదివాగం కొత్తపల్లి గ్రామం, ఈశ్వరమ్మ కాలానీలో నా గరాజును అరెస్టు చేసినట్లు తెలిపిన డిఎస్పీ కొండయ్య నాయుడు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :