Tuesday, 09 June 2026 09:42:31 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

జనవరి 4న జరిగే హిందూ సమ్మేళనానికి తరలి రావాలని కరపత్రాలు పంపిణీ

Date : 26 December 2025 08:50 PM Views : 106

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 26 : రామసముద్రం మండల కేంద్రంలోని హెచ్ పి పెట్రోలు బంకు వద్ద జనవరి 4న జరగనున్న హిందూ సమ్మేళనానికి హాజరుకావాలని హిందూ ధర్మ పరిషత్ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తిరుమలరెడ్డిపల్లి, పెద్దకురుపల్లి, నారే వారి పల్లి, మట్లవారిపల్లె గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి ఆహ్వానించారు. మల్లిఖార్జున స్వామి మాట్లాడుతూ హిందూ సమాజ ఐక్యత, సాంస్కృతిక విలువల పరిరక్షణ కోసం సమ్మేళనాన్ని విజయవంతం చేయాలన్నారు .హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిధిలుగా ప్రభాకర్ రాజు ఆంధ్ర ప్రదేశ్ కుటుంబ ప్రభోధన్ శ్రీ శ్రీ పూజ్యశ్రీ మాతంగనందగిరి స్వామిజి, నిత్యముక్తాదాస్, సుదర్శన్ కృష్ణదాస్, శివరాం దాస్ వస్తారన్నారు. ఈకరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా మల్లిఖార్జున స్వామి,నాగభూషణం శట్టి, రవీంద్రనాథ్ రెడ్డి,సుదర్శన్,వెంకటరమణ రాజు శ్రీనివాసులు రెడ్డి, దామోదర్ రెడ్డి, జనసేన సూరీ, చలపతి, పవన్, కృష్ణమూర్తి, వెంకటేష్ గ్రామస్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :