Friday, 31 July 2026 05:41:36 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

జనవరి 4న జరిగే హిందూ సమ్మేళనానికి తరలి రావాలని కరపత్రాలు పంపిణీ

Date : 26 December 2025 08:50 PM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 26 : రామసముద్రం మండల కేంద్రంలోని హెచ్ పి పెట్రోలు బంకు వద్ద జనవరి 4న జరగనున్న హిందూ సమ్మేళనానికి హాజరుకావాలని హిందూ ధర్మ పరిషత్ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తిరుమలరెడ్డిపల్లి, పెద్దకురుపల్లి, నారే వారి పల్లి, మట్లవారిపల్లె గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి ఆహ్వానించారు. మల్లిఖార్జున స్వామి మాట్లాడుతూ హిందూ సమాజ ఐక్యత, సాంస్కృతిక విలువల పరిరక్షణ కోసం సమ్మేళనాన్ని విజయవంతం చేయాలన్నారు .హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిధిలుగా ప్రభాకర్ రాజు ఆంధ్ర ప్రదేశ్ కుటుంబ ప్రభోధన్ శ్రీ శ్రీ పూజ్యశ్రీ మాతంగనందగిరి స్వామిజి, నిత్యముక్తాదాస్, సుదర్శన్ కృష్ణదాస్, శివరాం దాస్ వస్తారన్నారు. ఈకరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా మల్లిఖార్జున స్వామి,నాగభూషణం శట్టి, రవీంద్రనాథ్ రెడ్డి,సుదర్శన్,వెంకటరమణ రాజు శ్రీనివాసులు రెడ్డి, దామోదర్ రెడ్డి, జనసేన సూరీ, చలపతి, పవన్, కృష్ణమూర్తి, వెంకటేష్ గ్రామస్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :