Thursday, 16 April 2026 04:22:17 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మహాశివరాత్రికి భక్తుల సౌకర్యాలకే పెద్దపీట - తులసీధర్ నాయుడు

Date : 09 February 2026 09:08 PM Views : 123

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 09 : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్వదినాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ ఈవో మునిరాజా, రికార్డు అసిస్టెంట్ కొండ కిట్టలను రాష్ట్ర టిడిపి బీసీ ఉపాధ్యక్షుడు కొండామర్రి తులసీదర్ నాయుడు సూచించారు. సోమవారం ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఈఓతో సమావేశమై ప్రభుత్వం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు.కొండపై తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూ లైన్లు, మహిళలకు ప్రత్యేక క్యూ, భద్రత, భోజన వసతి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈవో స్పందిస్తూ ఇప్పటికే కొండపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 80 మంది పోలీసులు, 50 నుండి 60 మంది వాలంటీర్లు, ఫారెస్ట్ సిబ్బంది ఏర్పాటుతోపాటు భోజన వసతి కి చర్యలు చేపట్టినట్లు చెప్పారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :