Tuesday, 09 June 2026 09:37:29 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

బండ్లపల్లి లో సబ్సిడీ ఉలవల పంపిణీ

Date : 09 December 2025 06:41 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 09 : పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామ రైతుసేవా కేంద్రంలో మంగళవారం ఉలవల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం ఈసారి సమయానుకూలంగా అందించడంతో గ్రామంలోని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని టిడిపి నాయకులు రెడ్డప్ప, మనోజ్ అధికారులు కలిసి ప్రారంభించి రైతులకు ఉలవలు పంపిణీ చేశారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతులు ముందుకు సాగేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో ఉపయుక్తంగా మారుతున్నాయని రైతులు ఈ సందర్భంగా తెలిపారు. వానాకాలం పంటలు సకాలంలో వేసుకునేందుకు ఉలవల పంపిణీ ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి అర్హుడైన రైతుకు ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పెద్దరెడ్డప్ప, చిన్నరెడ్డప్ప, మనోజ్, సందీప్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :