నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - నవంబర్ 19: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్ళు లోనీ భారత్ కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎదుట తెలుగు తమ్ముళ్ల రభసా తంబళ్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు సీడ్ మల్లికార్జున నాయుడు ను సభా వేదిక నుండి కిందకు దింపాలని పట్టుబడ్డ తెలుగు తమ్ముళ్లు. ఇంచార్జ్ మంత్రి జోక్యం చేసుకున్న పట్టువదలని తెలుగు తమ్ముళ్లు అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మల్లికార్జున నాయుడు ను స్టేజి నుంచి దింపేయడంతో సర్దుమనిగిన గొడవ. తంబల్లపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ ప్రోగ్రామ్ చేసిన ప్రతిసారి ఇదే తంతు జరగడంతో కార్యకర్తల పై ఆసహనం వ్యక్తం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సీడ్ మల్లికార్జున స్టేజీ దిగిపోవడం తో కొనసాగుతున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం
Reporter
Namitha News