Friday, 31 July 2026 11:00:04 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఘనంగా ఎల్లంపల్లి ప్రశాంత్ జన్మదిన వేడుకలు

Date : 22 December 2025 05:28 PM Views : 140

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఘనంగా ఎల్లంపల్లి ప్రశాంత్ జన్మదిన వేడుకలు. నేడు భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ జన్మదిన వేడుకలు మదనపల్లి రూరల్ మండలం సిటిఎం గ్రామం నందుగల హరి డిఫెన్స్ కోచింగ్ సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఓసూరి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ఎన్డీఏ పార్టీ నాయకులు మరియు విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులందరూ ఎల్లంపల్లి ప్రశాంత్ మరింతగా ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలో సామాజిక సేవలో మరింత ముందుకెళ్లి గ్రామీణ ప్రాంతంలో మరిన్ని విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ డాకరాజు రెడ్డి రాంప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చల్లా నరసింహులు వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మదనపల్లి మండల అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు, తెలుగుదేశం క్లస్టర్ ఇంచార్జ్ చల్లా శ్రీనివాసులు, తెలుగు యువత నాయకులు రాజశేఖర్ @ మిట్టపల్లి రాజు, రాయలసీమ స్టూడెంట్స్ ఫెడరేషన్ కన్వీనర్ వలిపి ఉత్తన్న, బిజెపి మదనపల్లె మండల అధ్యక్షుడు తరీగొండ వెంకటరమణారెడ్డి, మరియు బిజెపి యువ నాయకుడు శివప్రసాద్, డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ మరియు నేషనల్ రన్నింగ్ ఛాంపియన్ హరిప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :