Thursday, 30 July 2026 10:30:49 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కూనీ తోపు వద్ద యువకుడు దారుణ హత్య

హతుడు గుడిసివారి పల్లి కి చెందిన తిరుములయ్య గారి జయప్రకాష్ రెడ్డి గా గుర్తింపు

Date : 07 November 2025 09:40 AM Views : 1118

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - నవంబర్ 07 : బి.కొత్తకోట మండలం గోళ్ళపల్లె సమీపంలోని కూని తోపు వద్ద శుక్రవారం ఉదయం అటుగా వెళుతున్న స్థానికులు గుర్తు తెలియని యువకుడు మృతదేహన్ని గమనించగా దారుణ హత్య గురైనట్లు గుర్తించి బి. కొత్తకోట పోలీసులకు సమాచారం ఇవ్వడం తో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు దర్యాప్తు లో హతుడు సమీప గ్రామమైన గుడిసివారి పల్లి కి చెందిన తిరుములయ్య గారి జయప్రకాష్ రెడ్డి గా గుర్తించి కేసు పోలీసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దర్యాప్తు లో పూర్తివివరాలు వెల్లడించాల్సి ఉంది

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :