నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : చిత్తూరు : వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి దారుణ హత్య. వాకింగ్ చేసే సమయంలో వెంటాడి కత్తులతో నరికిన వైనం. సంఘటన స్థానానికి చేరుకున్న పోలీసులు. బగ్గుమంటున్న విలేకరుల సంఘాలు. ఘటన పై ఆరా తీస్తున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నాం నిందితులను చట్టపరంగా శిక్షిస్తాం అంటున్న పోలీసులు
Reporter
Namitha News