నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 29 : మదనపల్లి పట్టణం లో నున్న కో -ఆపరేటివ్ బ్యాంక్ ను స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో బ్యాంకు పాలకవర్గం డిసెంబర్ 3వ తేదీన మదనపల్లి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శత వార్షికోత్సవం ను ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ని ఆహ్వానించిన కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్ మరియు బ్యాంకు డైరెక్టర్లు సోమశేఖర, రామ్మూర్తి, ప్రభాకర, శంకర, నిరంజన్.
Admin
Namitha News