నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం -డిసెంబర్ 08 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పెద్దకూరపల్లి పంచాయతీ తిరుమల రెడ్లపల్లి గ్రామంలో దొడ్ల డైరీ ఏజెంట్ సర్దార్ భాష ఆధ్వర్యంలో దొడ్ల డైరీ మేనేజర్ ఎస్ సుమన్ రావు కృషితో రైతులకు 35000 విలువచేసే చాప్ కట్టర్ 23,500 రూపాయలకు కంతల రూపంలో అందజేశారు. అంత విలువచేసే చాప్ కట్టలను సబ్సిడీ రూపంలో అందించడం చాలా ఆనందంగా ఉందన్న రైతులు రైతులకు పంపిణీ చేసిన యాజమాన్యం. ఈ కార్యక్రమంలో డైరీ మేనేజర్ సుమన్ రావు, ఏజెంట్ సర్దార్ భాష, రైతులు బాబు, ఎర్రబాబు, హరీష్, శంకరప్ప, మోహన్ కుమార్, అనిల్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News