Thursday, 30 July 2026 10:33:59 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ముద్ద చర్మ వ్యాధిపై అప్రమత్తంగా ఉండండి - మండల పశువైద్యాధికారి విక్రంరెడ్డి

Date : 11 December 2025 08:16 PM Views : 274

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 11 ః తంబళ్లపల్లె మండలం లో ప్రబలుతున్న ముద్దచర్మ (బొబ్బలు) వ్యాధి పై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని తంబళ్లపల్లె మండలం పశువైద్యాధికారి డాక్టర్ విక్రమ్ రెడ్డి హెచ్చరించారు. గురువారం పశువుల బొబ్బల వ్యాధిపై పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు ఆయన స్పందించి మండలంలోని కొటాల, ఆర్ ఎన్ తాండ, గోపి దీన్ని తోపాటు పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేశారు. పశువులకు సోకిన ముద్ద చర్మ వ్యాధికి చికిత్సలు చేసి ఇది అంటువ్యాధిని వ్యాధి సోకిన పశువును దూరంగా ఉంచాలని సూచించారు. వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా పశువు ఈ వ్యాధితో శరీరం బొబ్బలు వచ్చి నీరస పడతాయని సకాలంలో చికిత్సలు పొందితే నయమవుతాయని సూచించారు. స్థానిక పశువైద్య సిబ్బంది తమ పరిధిలో ముద్ద చర్మ వ్యాధిపై అప్రమత్తంగా ఉండి పాడి పశువులకు సకాలంలో చికిత్సలు అందించాలని సూచించారు. అతని వెంట పశువైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :